కోరుకొండ మండలంలో “బత్తుల” సుడిగాలి పర్యటన

  • గాడాల గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన “బత్తుల”

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో కర్రి వరలక్ష్మి ఆపరేషన్ చేయించుకున్నారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి వారిని పరామర్శించారు. అనంతరం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో వానపల్లి రాజుకి కాలికి గాయం అయిందనే విషయం స్థానిక నేతలు ద్వారా తెలుసుకుని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి వారిని పరామర్శించారు. అనంతరం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం గాడాల గ్రామంలో మట్ట సూర్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం స్థానిక నేతలు ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి. అనంతరం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం గాడాల గ్రామంలో మట్ట భద్రవతి గారు చిన్నపాటి ప్రమాదంలో గాయాలైన విషయం స్థానిక నేతలు ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం గాడాల గ్రామం లో యాళ్ల గంగా రత్నం అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం స్థానిక నేతలు ద్వారా తెలుసుకుని వారిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి పరామర్శించారు. ఈ కార్యక్రమం లో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.