అయ్యప్పస్వాముల పడిపూజ మహోత్సవంలో బత్తుల దంపతులు

రజనగరం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్పస్వాముల పడిపూజ మహోత్సవంలో శ్రీరంగపట్నం గ్రామ జనసెన శ్రేణుల ఆహ్వానం మేరకు పడిపూజా మహోత్సవాన్ని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, శ్రీరంగపట్నం జనసేన శ్రేణులు పాల్గొన్నారు.