పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కూనవరం గ్రామానికి చెందిన నండూరి నూకరాజు అనారోగ్యానికి గురై, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి, మనోధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన క్రైస్తవ బోధకురాలు, సమాజ సేవకురాలు మల్లెముక్కల సూర్యకాంతం అనారోగ్యం కారణంగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించి సంబంధిత డాక్టర్లతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన క్రైస్తవ బోధకురాలు, సమాజ సేవకురాలు మల్లెముక్కల సూర్యకాంతం అనారోగ్యం కారణంగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించి సంబంధిత డాక్టర్లతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.