సత్యం మాణిక్యాలరావును పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం: సీతానగరం మండలం, ఇనుగంటి వారి పేట గ్రామానికి చెందిన సత్యం మాణిక్యాలరావు అనారోగ్యంతో బాధపడ్తున్నారని తెలుసుకుని వారిని ఆదివారం రాజానగరం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, అడపా శ్రీను, నాగారపు సత్తిబాబు, మద్దాల యేసు పాదం, కవల గంగారావు, రంగలి అభిరామ్, దాసరి రమేష్, గడ్డం కృష్ణయ్య, ప్రగడ శ్రీహరి, రుద్రం నాగు, గట్టి సత్యనారాయణమూర్తి, మామిడాడ సుబ్రహ్మణ్యం, తన్నీరు సురేష్, పెంటపాటి శివ, ఎగుబంటి శ్రీను, వీరామహిళ లక్ష్మీ, కొండాటి సత్య, సత్యం కృష్ణారావు, దేనిడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్) మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.