ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన బత్తుల
- శ్రీరంగపట్నం గ్రామంలో
రాజానగరం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉపాధి హామి కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బత్తుల సేవానిరతిని ఉపాధి హామీ కూలీలు ధన్యవాదాలు తెలిపారు. బత్తుల బలరామకృష్ణ దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-08.31.48-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-08.31.49-1024x768.jpeg)
- గాదరాడ గ్రామంలో
రాజానగరం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉపాధి హామి కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బత్తుల సేవానిరతిని ఉపాధి హామీ కూలీలు ఆనందం వ్యక్తం చేసారు. బత్తుల బలరామకృష్ణ దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో గాదరాడ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-09.38.33-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-09.38.33-2-1024x768.jpeg)
- కలవచర్ల గ్రామంలో
రాజానగరం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన రాజానగరం మండలం, కలవచర్ల గ్రామంలో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉపాధి హామి కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బత్తుల సేవానిరతిని ఉపాధి హామీ కూలీలు ఆనందం వ్యక్తం చేసారు. బత్తుల బలరామకృష్ణ దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కలవచర్ల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-10.11.14-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-10.11.13-1024x768.jpeg)
- రాజానగరం గ్రామంలో
రాజానగరం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఉపాధి హామి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు రాజానగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులకు, బాటసారులకు, విద్యార్థులకు, వృద్దులకు చల్లని మజ్జిగ పాకెట్స్ రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిమిడి శ్రీరామ్, తోకాడ రాజు, తోట అనిల్ వాసు, కురుమల్ల మహేష్ ఇతర నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-11.10.43-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-11.10.41-1024x576.jpeg)