భవానీల పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి సందర్బంగా భవానీల పడిపూజ కార్యక్రమంలో భక్తుల కోరిక మేరకు కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.