శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయస్వామి వారి ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న బత్తుల
రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో నూతనంగా నిర్మించబోయే శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-11.47.08-1024x768.jpeg)