శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో విజయదశమి శ్రీదేవి నవరాత్రుల సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ ప్రతిరూపాన్ని దర్శించుకుని భవాని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-16-at-7.44.03-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-16-at-7.44.04-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-16-at-7.44.04-PM-1-1024x576.jpeg)