వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల
రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయల సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీతానగరం మండలం జనసేన పార్టీ నాయకులు, శ్రీకృష్ణదేవరాయల కమిటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-5.26.12-PM-1024x773.jpeg)