బాధితులకు ఆర్థిక సహాయం అందించిన బత్తుల

రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో ఎస్సి సామాజిక వర్గానికి చెందిన ఖండవల్లి పెద్ద శంకరుడు మరియు నేదురు చిన్న యొక్క ఇద్దరు వ్యక్తులు గత కొంతకాలం నుండి అనారోగ్యం(డయాలసిస్ సమస్య) ఉండటం వలన ఆదివారం రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సీనియర్ నేతలు యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, ఎస్సీ నాయకులు బొడ్డపాటి నాగేశ్వరావు, బొంగ స్టాలిన్, రాయి చిట్టిబాబు మరియు ముఖ్య నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి, మేడిశెట్టి శివరాం, సర్పంచులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, గళ్ళ రంగ, అడ్డాల శ్రీను, బోయిడి వెంకటేష్, నతిపాం దొరబాబు, అడిగిన రామకృష్ణ, ఇతర నాయకులు, జనసైనికులు, ఈ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని చెప్పి, ఒక్కొక్కరికి 10,000/₹ చొప్పున ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరో మారు తన సేవా తత్పరతను చాటుకున్నారు. అనంతరం కొండగుంటూరు గ్రామానికి చెందిన పాస్టర్ దుళ్ల ప్రసాద్ కి ప్రమాదంలో కాలికి గాయం కావడంతో, జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించి జనసేన పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని ధైర్యం చెప్పి, వైద్య ఖర్చు నిమిత్తం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రేలంగి సతీష్ కి ప్రమాదవశాత్తు కాలికి గాయం కావడంతో, జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించి, జనసేన పార్టీ తరఫున, పూర్తిగా అండగా ఉంటామని ధైర్యం చెప్పి, వైద్య ఖర్చు నిమిత్తం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు అరిగెల రామకృష్ణ, పార్టీ ప్రెసిడెంట్ జగత వీరభద్ర రావు, ఈవూరి శ్రీనివాస్, అగర్తి రజినీకాంత్, కొప్పిరెడ్డి కృష్ణ, వెంట్రపాటి బాలాజీ, బుడ్డిగ ప్రసాద్, గిరజాల దుర్గారావు, నంద్యాల కాళీ కృష్ణ, అరవ లక్ష్మణ్, జగత మణికంఠ, అరవ కోటేశ్వరరావు, అరవ లక్ష్మణ్, గిరజాల నాగేశ్వరరావు, కోన శ్రీనివాస్, రేలంగి శ్రీనివాస్, రేలంగి దుర్గాజి, పెమ్మానాబోయిన గంగాధర్, (గంగా పవర్ స్టార్) బుల్లి రాయుడు, సలాది రమేష్, పేరూరి సూరిబాబు, సోడసాని మనీష్, మేడిశెట్టి సాయి, పళ్ళ స్వామి, సోడాసాని సురేంద్ర, పళ్ళ వీరబాబు, చిరంజీవి, వెంకన్న తదితర నాయకులు, ఎస్సి మరియు బిసి సామాజిక వర్గానికి చెందిన పలువురు పాల్గొన్నారు.