డాక్టర్ శశికళని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం: సీతానగరం మండలం, రమా నర్సింగ్ హోం అధినేత్రి డాక్టర్ శశికళ ని మర్యాద పూర్వకంగా కలిసిన బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా బలరామ కృష్ణ ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలు గురించి మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు అంటూ ప్రశంసించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-22-at-5.39.40-PM-1024x764.jpeg)