మధురపూడిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం, మధురపూడి గ్రామంలో సత్య సంఘం గురువు పానుగంటి వీరభద్రుడు సమక్షంలో ఆకుల నాగమణి ఆధ్వర్యంలో 60 మంది మహిళలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డాల శ్రీను, అడ్డాల దొర, ఆకుల సత్యనారాయణ, ఆకుల ముత్యాలరావు, నందే ప్రసాదు, ఆకుల శ్రీనివాస్, గణేశుల రాంబాబు, ఆకుల నాగమణి, గణేశుల వీర గంగా, ఆకుల సూర్యవతి, పిల్ల అరవకుండా మేడిశెట్టి తులసి మేడిశెట్టి పద్మ పిల్లా గంగాభవాని గణేశుల నూకరత్నం, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.