దాసరి తాతరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కొత్త వెలుగుబంధ గ్రామంలో కీ.శే దాసరి తాతరావు పెద్ద కర్మ (పెద్ద రోజు కార్యక్రమం )లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, దాసరి కుటుంబం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.