సీతానగరంలో పలు కుటుంబలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, ఇనగంటివారిపేట గ్రామంలో కీ.శే కొండేటి సూర్య ప్రకాష్ భాస్కర్ రావు ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన ఇనగంటివారిపేట చేరుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. అనంతరం రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో పాలచర్ల పూసల బాబు భార్య కీ.శే అనంత లక్ష్మి ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన రఘుదేవపురం చేరుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, సీతానగరం మండలం నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.