తాడపాక వారి కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో తాడపాక నాని బాబు అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోటి కేశవరం గ్రామంలోని రాజు వాకపల్లి, తాడపక చిట్టిబాబు, తాడపాక అనిల్, సోమరుపు నాగేంద్ర, జల్లూరి పండు, లోక శ్రీను, కొండ్రపు రామలక్ష్మణులు, నావేటి రాముడు, జల్లూరి ఏసు, దాసరి సూరిబాబు, జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.