పంచాయతీల నిధుల మల్లింపుపై మహాధర్నా- ధర్నాలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులు మల్లింపు చేసి దుర్వినియోగం, సర్పంచుల హక్కుల పరిరక్షణకై బిజెపి, జనసేనల ఆధ్వర్యంలో చేసిన మహా ధర్నా లో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ మహా ధర్నాలో పాల్గొని సర్పంచ్ లకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.