రాజానగరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో బత్తుల

రాజానగరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి అనంతరం వారితో కాసేపు ముచ్చటించి వారి కష్టాలను తెలుసుకొని 50 రోజుల పని దినాలు పెంచమని వారి కోరిక మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తానని తక్షణమే మీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హామీ ఇవ్వడం జరిగింది.