జనసైనికుడిని పరామర్శించిన బత్తుల దంపతులు
రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, ‘నిడిగట్ల’ గ్రామంలో ప్రమాదానికి గురై, చేతికి గాయమైన దొడ్డపాటి రమణని పలకరించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నిడిగట్ల జనసేన శ్రేణులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-09-at-19.03.36-1024x768.jpeg)