మానవత్వం చాటుకున్న భైరపురం జనసైనికులు
హైదరాబాద్ కి చెందిన కుటుంబం గత కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉందన్న విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా, మెరకముడిదాం, మండలం భైరపురం గ్రామ జనసైనికులు, జనసైనికుడు అగురు వినోద్ కుమార్, అతని స్నేహితులు వెంటనే హైదరాబాద్ వెళ్లి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఆరువేల రూపాయల ఆర్థిక సహాయం, పళ్ళు అందజేసి పరామర్శించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని ఈ సందర్బంగా బరోసా ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-15-at-5.21.06-PM-1024x462.jpeg)