ఆత్మకూరు నియోజవర్గం, సంగం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు మరియు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ని కలిసి ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో జనసేన పార్టీని బలంగా బలోపేతం చేస్తానని దాడి భాను కిరణ్ తెలియజేయడం జరిగింది.
Share this content:
Post Comment