‘నా సేన కోసం నా వంతు’ కు భవాని రవికుమార్ 5 లక్షల విరాళం
జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేదే లక్ష్యంగా, పార్టీ బలోపేతం కోసం అన్నిరకాలుగా, అహర్నిశలు శ్రమించే అనంతపురం భవానీ రవికుమార్ “నా సేన కోసం నా వంతు” కార్యక్రమానికి తమవంతు బాధ్యతగా 5 లక్షల రూపాయలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-19-at-21.24.46-633x1024.jpeg)