నంద్యాల జనసేన నాయకులను జనసైనికులను కలిసిన భవానీ రవికుమార్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-21-at-10.30.21-PM.jpeg)
సమాజ స్వేచ్ఛ స్వతంత్ర రాజకీయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని నెలకొల్పాలని రాయలసీమ పర్యటనలో నంద్యాల జనసేన నాయకులను జనసైనికులు కలిసి పార్టీ విషయాలపై విస్తృతంగా చర్చించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్.