శ్రీమధ్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న భవాని రవి కుమార్

కదిరి, శ్రీమధ్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్. శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి కళ్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి, ఆలయ అధికారులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలను కల్పిస్తున్నారని శ్రీవారి బృగు తీర్థం అభివృద్ది పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.