మాధవ్ బెల్లపు ఆధ్వర్యంలో సైకిల్ బహుకరణ

మాధవ్ గ్రూప్ అధినేత సుధా మాధవ్ బెల్లపు ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు సుబ్బు కుమారునికి జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన సైకిల్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, సుందర్ రామి రెడ్డి, గునుకుల కిషోర్, కారంపూడి కృష్ణా రెడ్డి, శరత్, మనోజ్, రుషి యాదవ్, ఆఫీస్ ఇంచార్జి జమీర్ మరియు సుబ్బు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన సేవా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆహ్వానించారు. సుధా మాధవ్ బెల్లపు సమాజంలో సేవా కార్యక్రమాలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

Share this content:

Post Comment