మదనపల్లి జెఏసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణ
మదనపల్లి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరి జనసేన మదనపల్లి నాయకులు రాందాస్ చౌదరి, గ్రానైట్ బాబు, జిల్లా జాయింట్ సెక్రటరీలు, సజ్జల రెడ్డప్పా, సనావుల్లా మరియు పెద్ద సంఖ్యలో అన్ని రాజకీయ పార్టీల మరియు కుల సంఘాల నాయకులు మదనపల్లి జిల్లా సాధన జెఏసి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-3.44.49-PM-1024x526.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-3.44.49-PM-1-1024x519.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-3.44.50-PM-1024x552.jpeg)