బిజెపి బీసీ గర్జన సభకు బైక్ ర్యాలీ

తెలంగాణ, పాలకుర్తి, మంగళవారం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన బీసీ గర్జన సమావేశానికి విశిష్ట అతిథిగా సభలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు మా అధినేత పవన్ కళ్యాణ్ బీసీ గర్జన సమావేశానికి హాజరవడం జరిగింది. మా అధినేత పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గం నుండి బిజెపి బీసీ గర్జన సభకు హాజరుకావాలని అడగగానే జనసైనికులు దేవరుప్పల, రాయపర్తి, పాలకుర్తి, కొడకండ్ల, పెద్ద వంగర, తోరూరు మండలాల నుండి జనసైనికులు పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గం జనసైనికులకు మరియు వీర మహిళలకు జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్తూరి నగేష్ ధన్యవాదాలు తెలిపారు.