కేశవరంలో రక్తదాన శిబిరం
కేశవరంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాజమహేంద్రవరం జనసేన అర్బన్ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప, రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్, జనసేన వీరమహిళ ప్రియాసౌజన్య, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-22-at-11.56.07-AM-1024x484.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-22-at-11.56.09-AM-1024x658.jpeg)