సంకిలి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం, సంకిలి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, అభిమానులు శ్యామ్, రమణ మూర్తి, అశోక్ పాల్గొని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-1.53.51-PM-1024x768.jpeg)