పార్వతీపురం జిల్లా కేంద్రంలో యువ మెగా ఫ్యామిలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మని ముఖ్యఅతిథిగా మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక వసంత కుమార్ హాస్పిటల్ లో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా మెగా అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment