అభయాంజనేయ స్వామి విగ్రహానికి గంగాభిషేకానికి విచ్చేసిన బొలిశెట్టి రాజేష్
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో 16 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి గంగాభిషేకానికి విచ్చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-03-at-19.13.31-1-1024x461.jpeg)