కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థిక సహాయం
తాడేపల్లిగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ రూపాయలు 5000/- ఆర్థిక సహాయం చేసి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-08-at-17.21.32-1024x576.jpeg)