కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థిక సహాయం

తాడేపల్లిగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ రూపాయలు 5000/- ఆర్థిక సహాయం చేసి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.