స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బొమ్మిడి నాయకర్

నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అనంతరం నియోజకవర్గంలో పలు చోట్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీ కృష్ణ, వాతాడి కనకరాజు, జక్కం బాబ్జి, ఇంజేటి దానం, వలవల నాని, గంటా కృష్ణ, ఆకుల వెంకటస్వామి, గణేశ్న శ్రీరామ్, పెమ్మాడి కిరణ్, వాతాడి రమేష్, పోలిశెట్టి నళిని, భారతి సురేష్, బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, సముద్రాల సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *