బైర నాగరాజుని మర్యాదపూర్వంగా కలిసిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఎంపీటీసీ బైర నాగరాజుని మర్యాదపూర్వంగా కలిసిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మలికిపురం మండల అధ్యక్షులుమల్లిపూడి సత్తిబాబు, దొమ్మేటి సత్యనారాయణ.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-11-at-4.50.01-PM.jpeg)