గణేష్ నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న బొంతు

  • కొక్కిరాయి కాలువ గట్టులో గణేషుడిని దర్శించుకున్న బొంతు

రాజోలు నియోజకవర్గం: శ్రీ సిద్ది వినాయక నవరాత్ర మహోత్సవములు శుభ సందర్బంగా.. సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామం, కొక్కిరాయి కాలువ గట్టులో లక్ష్మి గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండేటి సత్తిబాబు, కొండేటి ప్రసాద్, యూత్ తదితరులు పాల్గొన్నారు.

  • సఖినేటిపల్లి గ్రామం, క్షత్రియ కళ్యాణ మండపములో గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామం, క్షత్రియ కళ్యాణ మండపములో గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఇందుకూరి రమేష్ రాజు, నామన నాగభూషణం తదితర నాయకులు పాల్గొన్నారు.