గణేష్ నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న బొంతు
- కొక్కిరాయి కాలువ గట్టులో గణేషుడిని దర్శించుకున్న బొంతు
రాజోలు నియోజకవర్గం: శ్రీ సిద్ది వినాయక నవరాత్ర మహోత్సవములు శుభ సందర్బంగా.. సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామం, కొక్కిరాయి కాలువ గట్టులో లక్ష్మి గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండేటి సత్తిబాబు, కొండేటి ప్రసాద్, యూత్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-18-at-1.35.40-PM-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-18-at-1.35.40-PM-1-1024x461.jpeg)
- సఖినేటిపల్లి గ్రామం, క్షత్రియ కళ్యాణ మండపములో గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న బొంతు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామం, క్షత్రియ కళ్యాణ మండపములో గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఇందుకూరి రమేష్ రాజు, నామన నాగభూషణం తదితర నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-18-at-3.45.25-PM-1024x461.jpeg)