లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, కేశవ దాసు పాలెం గ్రామంలో జనసేన నాయకులు కీ.శే మండ లక్ష్మణ్ అకాల మరణం చెందినారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆదివారం లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-27-at-7.23.22-PM.jpeg)