నరసింహరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో కునాధరాజు నరసింహరాజు (పెద్ద చంటి రాజు) వదిన శ్రీమతి కునాదరాజు స్వరాజ్యం ఇటీవల కాలం చేశారు. గురువారం ఆమె చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, మేకల ఏసుబాబు, బందెల రత్నరాజు తదితరులు.