సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరి గ్రామంలో వీర వెంకట్ పెదనాన్న కీ.శే వీర సత్యనారాయణ కాలం చేశారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.