వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, కొమరాడ గ్రామంలో తాడి శ్రీను సోదరుడు క్రీ||శే తాడి వెంకటేశ్వరరావు అకాల మరణం చెందినారు. గురువారం జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-5.13.11-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-03-at-5.13.11-PM-1-1024x586.jpeg)