విజయ రత్నం కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ కీ.శే ఓగూరి విజయ రత్నం చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, రామరాజు లంక సర్పంచ్ కాకర శ్రీనివాసరావు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-07-at-1.18.07-PM-1024x576.jpeg)