హాస్పిటల్ ఆత్మీయ పరిచయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

రాజోలు, బత్తుల లక్ష్మణరావు సోదరుడు విశ్వనాధం కుమారుడు డా.ప్రజ్వల్ ని మలికిపురంలో జానకిరామరాజు హాస్పటల్ ప్రాంగణములో సాయి సంజీవిని హాస్పటల్ నందు ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఆత్మీయ పరిచయ కలయిక కార్యక్రమంలో పాల్గొని డా.ప్రజ్వల్ ని రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మర్యాదపూర్వక్కంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెడ్డం పెర్రాజు, జిల్లెలా బెన్నీ, కాకర శ్రీనివాస్, బందెల శరత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.