నర్సింహారావుకు శుభాకాంక్షలు తెలిపిన బొంతు
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గుండుబోగుల నర్సింహారావు (పెదకాపు) రాజోలు నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీల సమావేశాల నిర్వహణ, సమన్వయకర్తగా జనసేన పార్టీ నుండి నియమతులైన సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్, లోకేష్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-14-at-7.04.35-PM-1024x689.jpeg)