పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

  • యడ్ల భాస్కర రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజవర్గం: మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామంలో యడ్ల భాస్కర రావు, సత్యనారాయణ తల్లి కీ||శే యడ్ల అర్జమ్మ అకాల మరణం చెందినారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంద సత్యనారాయణ, యడ్ల చిట్టీ బాబు, కొల్లాబత్తుల చంటి, యడ్ల విష్ణు మూర్తి, యడ్ల వెంకట రమణ, అడబాల లోకేష్, దొమ్మేటి సత్యనారాయణ, అనంతరం రాజేశ్వరరావు సొసైటీ భూములు గురించి చర్చించారు.

కందాల సాయిబాబు చిత్రపటానికి నివాళులర్పించిన బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామంలో కీ ||శే కందాల సాయిబాబు మొదటి సంవత్సరికం సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, బోణం హేమ కుమార్ (నాని), దొమ్మేటి సత్యనారాయణ, అడబాల లోకేష్.