శ్రీమతి అన్నపూర్ణను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు తలకు గాయమై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సఖినేటిపల్లి జెడ్పిటిసి సభ్యురాలు శ్రీమతి దొండపాటి అన్నపూర్ణను బుధవారం జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.