శ్రీరాజశ్యామల యాగం ప్రారంభించిన బొర్రా
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం చేజెర్ల గ్రామం కపోతేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుండి రాజశ్యామల యాగం. సత్తెనపల్లి మండలం కొమెరపూడి నుండి చేజర్ల కపోతేశ్వర ఆలయం వరకు జరిగిన 52 కిలోమీటర్ల జనసేన మహా పాదయాత్ర సోమవారంతో పూర్తయింది. సోమవారం నుండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీశతకుండాత్మక మహారుద్ర, శతసహస్ర మహాచండీసహిత, శ్రీరాజశ్యామల యాగం. నకరికల్లు మండలం చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయంలో చేస్తున్న సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. అయిదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-21.15.20-1024x576.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-21.15.19-1024x576.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-21.13.38-2-769x1024.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-21.13.38-1024x769.jpeg)