దూళిపాళ్ళలో జెనసేన జెండా ఆవిష్కరణ చేసిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: ధూళిపాళ్ళ గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా కార్యక్రమం నిర్వహించి ఏడాది అయిన సందర్బంగా.. దూళిపాళ్ళ గ్రామంలోని భాగ్యనగర్ కాలనీ లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి 7వార్డు కౌన్సిలర్ రాంగిసెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, సత్తెనపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు, ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.