అద్దేపల్లి కోటేశ్వరరావుని పరామర్శించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల గ్రామంలో జనసేన పార్టీ నాయకులు అద్దేపల్లి కోటేశ్వరరావుకి ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుండి పడి తీవ్రగాయాల కావడంతో స్థానిక హాస్పిటల్ లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు వారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. వారితో పాటు మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.