ఎస్.ఎం.ఆర్ లో బ్రేక్ ఫాస్ట్ విత్ ముమ్మారెడ్డి

తెలంగాణ, కూకట్ పల్లి, బిజేపి బలపరచిన జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదివారం ఎస్.ఎం.ఆర్ వినయ్ లో ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీట్ లో ముఖ్య అతిధిగా పాల్గొని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడంతో ఎస్.ఎం.ఆర్ వాసులు సానుకూలంగా స్పందించి తమవంతు సహకారమందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.