Gokavaram: ఎన్నారై జనసైనికుల సహకారంతో గిరిజనులకు బ్రిడ్జి నిర్మాణం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెంకటాపురం గ్రామంలో గిరిజనులకు జనసేన పార్టీ ఎన్నారై జనసైనికులు సహకారంతో నిర్మించిన బ్రిడ్జి పరిశీలన మరియు బ్రిడ్జి వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-15-at-8.48.57-PM-1024x485.jpeg)