బ్రిటిష్ ప్రభుత్వంనా లేదా నియంత పాలనా చేస్తున్నారా?: పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు మత్స పుండరీకం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం తన సినిమాలు తీసుకుంటూ వచ్చే డబ్బులతో హత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకి క్రియశీలక సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకు యాక్సిడెంట్ జరిగి గాయాలపాలయినా, మరణించినా తన వంతుగా ఎంతో కొంత ఆర్దిక సహాయం చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం చేపడితే అలాంటి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు. జనసేన జానీ మాట్లాడుతూ ఇప్పటం గ్రామ ప్రజలు మార్చ్ 14 వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లను కూలుస్తున్నారు ఇలా ఎన్ని కులుస్తారు? ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళతారు? ఏమి మీరు ఏమైనా బ్రిటిష్ ప్రభుత్వంనా లేదా నియంత పాలనా చేస్తున్నారా అని జనసేన జానీ నీలాదీసారు. ఇప్పటం ప్రజలకి అండగా రేపు జనసేనాని వెళ్ళుతున్నారు. ఎవరు అడ్డుకుంటారో రండి అని నీలాదిశారు. ఈ యొక్క కార్యక్రమంలో కర్నెన సాయి పవన్, వావిలపల్లి భూషణ్, దత్తి గోపాల్ నాయుడు, పాల్గొన్నారు.