మోటురి దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు
అమలాపురం: ఎండ తీవ్రతలో ప్రజల దాహం తీర్చడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు గత 22 వారాలుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 23వ వారంలో భాగంగా సోమవారం చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-07-at-2.56.02-PM-1-1024x681.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-07-at-2.56.02-PM-2-1024x681.jpeg)